విద్యుత్ శాఖలో ఉద్యోగాలు వాటి వివరాలు
ALL IN ONE |
- జూనియర్ లైన్మెన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం
- ఏపీఈపీడీసీఎల్ ఐదు సర్కిళ్లలో మొత్తం 398 పోస్టుల భర్తీ
- ఒకేషనల్ ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు
- మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
- అక్టోబర్ 10న రాత పరీక్ష, నవంబర్ 15న తుది జాబితా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఎనర్జీ అసిస్టెంట్ (జూనియన్ లైన్మెన్ గ్రేడ్-2) పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.
ముఖ్యమైన తేదీలు
- ధరఖాస్తుకు చివరి తేదీ: 24.09.21
- రాత పరీక్ష: అక్టోబర్ 10 (ఉదయం 11 గంటల నుంచి 12.45 గంటల వరకు)
- రాత పరీక్ష ఫలితాలు: అక్టోబర్ 22
- ఫిజికల్ టెస్ట్ (విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడింగ్ చూడటం, సైకిల్ తొక్కడం): నవంబర్ 1 - 6
- ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా: నవంబర్ 15
- నియామక పత్రాలు అందజేత: నవంబర్ 17
- పత్రాలు అందుకున్నవారు ఏఈలకు రిపోర్ట్ చేయాల్సింది: నవంబర్ 29
- ఓరియెంటేషన్ కార్యక్రమం: నవంబర్ 30 - డిసెంబర్ 1 వరకు
- గ్రామ, వార్డు సచివాలయాల్లో సెక్రటరీలకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరిక: డిసెంబర్ 2
No comments:
Post a Comment