Friday, November 5, 2021

కోవిడ్-19 తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల

 కోవిడ్-19 తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుండి అప్లికేషన్లు  స్ధానిక తహసీల్దార్ వారి కార్యాలయములలో తీసుకొనబడును.. దానికి సమర్పించాల్సిన సర్టిఫికెట్లు..


1 చనిపోయిన వ్యక్తి ఆదార్ కార్డు 


2 ఫోన్ నెంబర్.

 

3 కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్

                   

4 మరణ దృవీకరణ సర్టిఫికెట్

 

5 కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ 

               

6 దరఖాస్తు దారుని ఆధార్ / ఫోన్ నెంబర్ 


7 తెల్ల రేషన్ కార్డు


8 తెల్లకాగితముపై అర్జీ.. 

 తహసీల్దార్ కు సమర్పించాలి.


బాధిత కుటుంబ సభ్యుల దరఖాస్తులు 29-10-2021 నుండి         8 -11-2021 తీసుకొన బడును......


కావున మనం అందరూ బాధ్యతగా తీసుకుని మన గ్రామ పరిధిలో అందరికి తెలియజేసి 8-11-2021లోపు అప్లికేషన్స్ తహసీల్దార్ గారికి చేర్చవలసినదిగా తెలియ జేయడమైనది.


Note :-కోవిడ్‌తో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వ సాయంగా రూ.50 వేలు అందజేయడానికి  వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

No comments:

Post a Comment

Ministry of Railway Recruitment 2023

 Ministry of Railway Recruitment 2023: Job in Railways without exam.. per month Rs. Salary up to 1,42,400.. Full details . రైల్వ...