కోవిడ్-19 తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుండి అప్లికేషన్లు స్ధానిక తహసీల్దార్ వారి కార్యాలయములలో తీసుకొనబడును.. దానికి సమర్పించాల్సిన సర్టిఫికెట్లు..
1 చనిపోయిన వ్యక్తి ఆదార్ కార్డు
2 ఫోన్ నెంబర్.
3 కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్
4 మరణ దృవీకరణ సర్టిఫికెట్
5 కుటుంబ సభ్యుల సర్టిఫికెట్
6 దరఖాస్తు దారుని ఆధార్ / ఫోన్ నెంబర్
7 తెల్ల రేషన్ కార్డు
8 తెల్లకాగితముపై అర్జీ..
తహసీల్దార్ కు సమర్పించాలి.
బాధిత కుటుంబ సభ్యుల దరఖాస్తులు 29-10-2021 నుండి 8 -11-2021 తీసుకొన బడును......
కావున మనం అందరూ బాధ్యతగా తీసుకుని మన గ్రామ పరిధిలో అందరికి తెలియజేసి 8-11-2021లోపు అప్లికేషన్స్ తహసీల్దార్ గారికి చేర్చవలసినదిగా తెలియ జేయడమైనది.
Note :-కోవిడ్తో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వ సాయంగా రూ.50 వేలు అందజేయడానికి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
No comments:
Post a Comment